Sunday, April 28, 2024

HYD: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కు మాతృవియోగం..

ఎల్బీనగర్, ఏప్రిల్ 15 ప్రభ న్యూస్ : కాంగ్రెస్ జాతీయ‌ అధికార ప్రతినిధి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాతృమూర్తి యాష్కి అనసూయగౌడ్ (85) ఇవాళ‌ ఉదయం స్వర్గస్తులైనారు.. ఆమె పార్దివదేహం మధ్యాహ్నం (2.30పీఎం) హయత్ నగర్ లోని ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హయత్ నగర్ రేడియో స్టేషన్ పక్కన ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement