Friday, May 3, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన జోగినిపల్లి రవీందర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన 65వ పుట్టినరోజు పురస్కరించుకుని కొదురుపాకలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు 65 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement