Friday, May 3, 2024

HYD: జీడిమెట్లలో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ లోని జీడిమెట్లలో భారీ పేలుడు ఘటన జరిగింది. శ్రీధర్ బయోటక్ కంపెనీలో ఐదు రియాక్టర్లు పేలాయి.. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆస్పత్రికి లరించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement