Sunday, April 28, 2024

TS: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య..

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్నది. జిల్లాలోని ఎడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాలిక బోధన్‌లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement