Thursday, May 2, 2024

Mantralayam: రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని గద్వాల ఎమ్మెల్యే దంపతులు

గద్వాల ప్రతినిధి, డిసెంబర్ 6 (ప్రభ న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశ్రీశ్రీ మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారిని గద్వాల ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి స్వామి వారి ఆశీస్సులను పొంది ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement