హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సిఎస్ ను ఆదేశించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.
Governor : ప్రమాదం పై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి… గవర్నర్ తమిళ సై
![Tamila sy](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/11/Tamila-sy-696x364.webp)
Advertisement
తాజా వార్తలు
Advertisement