Thursday, March 28, 2024

దుర్గా భవానిని – దర్శించుకున్న సిపి

దుర్గ భవాని అమ్మవారి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా నగునూరులో దుర్గా భవాని ఆలయం పంచమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయానికి వచ్చిన సిపి కి పూజారులు స్వాగతం పలికారు. అనంతరం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి చే ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement