Saturday, April 20, 2024

యాదాద్రికి భక్తుల తాకిడి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement