Sunday, April 28, 2024

TS: ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. త‌ప్పిన ప్ర‌మాదం….

ఖమ్మం జిల్లాలో గూడ్స్​ రైలుకు ప్ర‌మాదం త‌ప్పింది. ఖ‌మ్మం నుంచి విజ‌య‌వాడకు వెళ్తుండ‌గా ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా, గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడానికి సాంకేతిక లోపమే కారణమని రైల్వే సిబ్బంది వెల్లడించారు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement