Sunday, May 5, 2024

Kamareddy: సైబర్ మోసం… పాన్ కార్డు అప్డేట్ పేరుతో రూ.8లక్షలు స్వాహా

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బిక్కనూరులో భారీ సైబర్ మోసం జరిగింది. బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు అనుసంధానం పేరుతో కేటుగాళ్లు లింక్ పంపారు. లింక్ పై క్లిక్ చేయడంతో బాధితుడు ఓం ప్రకాష్ ఖాతా నుంచి రూ.8లక్షలు మాయమయ్యాయి. పాన్ కార్డు అప్డేట్ పేరుతో రూ.8లక్షలు స్వాహా చేయడంతో బాధితుడు ఓం ప్రకాష్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement