Friday, May 3, 2024

CM REVANTH: ఢిల్లీకి రేవంత్..భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సిఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం చర్చించనున్నారు.

- Advertisement -

రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు రేవంత్ హుటాహుటీన ఢిల్లీ వెళ్లారు. రేపు మణిపూర్ లో ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement