Sunday, April 28, 2024

TS: నేటితో ముగియనున్న అసెంబ్లీ… కులగణనకు తీర్మానం…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ సభలో కులగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.

- Advertisement -

గురువారం సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం వాయిదా పడింది. అయితే ఇవాళ ఉదయం సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement