Friday, May 3, 2024

TS : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్… ముగ్గురు మృతి

జ‌గిత్యాల జిల్లాలో రోడ్డు ప్ర‌మాదంలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీ బైక్ ఢీకొన‌డంతో ముగ్గురు మృతి చెందారు. ఈఘ‌ట‌న
వెంకటాపూర్ వద్ద చోటుచేసుకుంది.

- Advertisement -

జగిత్యాల నుంచి కోరుట్ల వైపు ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెంకటాపూర్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement