Sunday, April 28, 2024

TS: అట్టహాసంగా వెలిచాల నామినేషన్.. హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు

కరీంనగర్ లోక్ స‌భ‌ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించకున్నా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడంతో రాజేందర్ రావును అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఖాయమని తేలిపోయింది. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement