Friday, May 17, 2024

Hyd: మావోయిస్ట్ ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు

మావోయిస్ట్ ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఉత్తర్వులను పోలీసులు సవాల్ చేశారు. వాదనలు వినకుండా జిల్లా కోర్టు నిర్ణయం వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని జిల్లా కోర్టుకు ఆదేశించింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదిలాబాద్ కోర్టుకు గడువిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement