Thursday, May 2, 2024

TS | వరదలప్పుడు మానవత్వం చాటారు.. జన్నారం ఎస్​ఐకి సీపీ ప్రశంసలు

జన్నారం, (ప్రభ న్యూస్): రామగుండం సిపి రెమా రాజేశ్వరి మంచిర్యాల జిల్లా జన్నారం ఎస్ఐ పి. సతీష్ కుమార్ కు గురువారం సాయంత్రం రామగుండంలో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎస్సై మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినందుకు ప్రశంసా పత్రాన్ని సి.పి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సైని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement