Friday, May 3, 2024

బ్రిడ్జిపై లారీ బోల్తా – స్తంభించిన ట్రాఫిక్

వికారాబాద్ సెప్టెంబర్ 2 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ మార్గంలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి పై శుక్రవారం రాత్రి సిమెంట్ బస్తాల లారీ బోల్తాపడంతో శనివారం ఉదయం భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది మర్రి చెన్నారెడ్డి విగ్రహం నుండి వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున వాహనాలు ఆగి ఇబ్బందికరంగా మారింది ఉదయం పూట స్కూళ్లకు కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు వాహనాల్లో వెళ్తారు. ఈ ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement