Saturday, May 4, 2024

Big Breaking | మేమూ నీతో వస్తాం.. భట్టికి మాజీ నక్సల్స్ సపోర్టు!

నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. పీపుల్స్​ మార్చ్​ పేరిట భట్టి చేపట్టిన ఈ యాత్రకు పెద్ద ఎత్తున రెస్పాన్స్​ వస్తోంది. కాగా, ఇవ్వాల (శుక్రవారం) భట్టిని కొంతమంది మాజీ నక్సల్స్​ కలిసినట్టు తెలుస్తోంది. తాము కూడా కలిసి వస్తామని, తమ సమస్యలను పరిష్కరించాలని భట్టికి లేఖ అందించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమ మద్దతు ఉంటుందని వెల్లడించినట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తమ సమస్యలను పరిష్కరించాలని లేఖ ద్వారా కోరినట్టు తెలుస్తోంది. ​

Advertisement

తాజా వార్తలు

Advertisement