Friday, May 3, 2024

Breaking: క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రు మృతి..

క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రు మృతిచెంద‌గా.. మ‌రికొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గురైన విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ ప‌ల్లి మొఘ‌ల్ కాల‌నీలో చోటుచేసుకుంది. ఇద్ద‌రు మృతిచెంద‌డంతో పాటు మ‌రో ఆరుగురు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు అఫ్రిన్ సుల్తానా, మ‌హ్మ‌ద్ ఖైస‌ర్ లుగా గుర్తించారు. జ‌ల‌మండ‌లి అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని స్థానికులు అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement