Sunday, May 5, 2024

గమనిక: నేడు సెలవు కాదు

నేడు ప్రభుత్వ కార్యాలయలు పనిచేయనున్నాయి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించగా.. అందుకు బదులుగా ఫిబ్రవరి 12న పనిదినంగా డిక్లేర్ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. నేడు (రెండో శనివారం) వర్కింగ్ డేగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది. దీంతో ఈరోజు ప్రభుత్వ ఆఫీసులకు అధికారులు, సిబ్బంది హాజరవుతారని, ప్రజలు తమ పనులు చేసుకోవచ్చని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement