Friday, April 26, 2024

Breaking: మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి రోహిత్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విజ్నప్తిని ఈడీ తిరస్కరించింది. దీంతో ఆయన ఈరోజు మధ్యాహ్నమే ఈడీ విచారణకు హాజరుకానున్నారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని.. అందుకు గడువు కావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ కి విన్నవించగా.. ఈడీ విచారణకు కావాలని కోరడంతో ఎమ్మెల్యే నేటి మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement