Monday, May 6, 2024

ఏపీ వ‌ర‌ద బాధితుల కోసం చిరంజీవి .. రామ్ చ‌ర‌ణ్ ల విరాళం ..ఎంతో తెలుసా ..

ఏపీలో వరద బాధితులకు సాయం ప్రకటించారు మెగా స్టార్ చిరంజీవి. రూ. 25 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు చిరంజీవి ప్ర‌క‌టించారు. కాగా తండ్రి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వ‌ర‌ద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దాంతో చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం అందింది. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని మెగా అభిమానులు కొనియాడారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1466038393146466305?t=CPTZSo_sM7uPIHQgZ5my7Q&s=08
Advertisement

తాజా వార్తలు

Advertisement