Friday, April 19, 2024

Breaking: నా కూతురినే పార్టీ మారమని అడిగారు.. కేసీఆర్

నా కూతురినే పార్టీ మారమని అడిగారని.. ఇంతకంటే ఘోరంగా ఉంటుందా అని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రగతి భవన్ లో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈడీ దాడులు చేస్తే తిరగబడండి అని అన్నారు. ఎన్నికలకు పది నెలల సమయమే ఉందన్నారు. బీజేపీ పోరాడాల్సిందేనని ఎమ్మెల్యేలకు సూచించారు. పాతవాళ్లకు టికెట్లు కేటాయిస్తామన్నారు. ఎవరినీ మార్చే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement