Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ ను కలిసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్

తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఇంతియాజ్ ఇషాక్ నియమితులైయ్యారు. ఈ నేపథ్యంలో  ఇంతియాజ్ ఇషాక్ ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement