Friday, May 3, 2024

వైర‌ల్ గా క‌రీనా ఫొటో – కుమారుడితో ఇసుక‌లో ఆట‌లు

బాలీవుడ్ హీరోయిన్ క‌రీనాక‌పూర్ మాల్దీవుల్లో హాలిడేని ఎంజాయ్ చేస్తోంది.. హోలీకి ముందే, ఆమె తన ఇద్దరు కుమారులు తైమూర్ అలీ ఖాన్.. జెహ్ అలీఖాన్‌లతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేయడానికి మాల్దీవుల‌కి వెళ్లింది. ఆమెతో పాటు అతని సోదరి కరిష్మా కపూర్ , స్నేహితురాలు నటాషా పూనావల్లా ఉన్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోల‌ను షేర్ చేసింది క‌రీనా.. ఇవి వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో, బెబో చిన్న కొడుకు జెహ్‌తో ఇసుకలో ఆడుకుంటూ కనిపించింది. కరీనా బ్లాక్ క‌ల‌ర్ బికినీలో బీచ్‌లో కూర్చున్నట్లు ఈ ఫోటోలో మీరు చూడవచ్చు. చిన్న కొడుకు జెహ్ తో ఇసుకతో ఇల్లు నిర్మించడానికి ప్రయత్నిస్తుంది క‌రీనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement