Saturday, July 27, 2024

Trending: కోమ‌టిరెడ్డి ఆస్తుల‌పై ఐటీ దాడులు, అందుకే బీజేపీలో చేరిక‌.. ఐపాయే వాషింగ్ పౌడ‌ర్ నిర్మా!

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తుల‌పై కేంద్రంలోని ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఆఫీసుతో పాటు ఇత‌ర ఆఫీసుల‌పై దాడులుకు దిగారు. అప్ర‌క‌టిత ఆస్తుల విష‌యంలో ఈ దాడులు చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. దీంతో రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో సీఎం కేసీఆర్ వాషింగ్ పౌడ‌ర్ నిర్మా అంటూ చెప్ప‌డం అంద‌రినీ న‌వ్వుల్లో ముంచెత్తేలా చేస్తోంది. ఈ వీడియో మీరు కూడా చూసి కామెంట్ రూపంలో మీ ప్ర‌తిస్పంద‌న తెలియ‌జేయండి.

వీడియో కోసం www.prabhanews.com లో చూడండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement