Friday, May 3, 2024

మిస్ ఇండియా 2022పోటీల్లో – న‌టులు రాజ‌శేఖ‌ర్..జీవిత‌ల కుమారై

మిస్ ఇండియా 2022పోటీల్లో పాల్గొన‌బోతోంది న‌టుడు రాజ‌శేఖ‌ర్,జీవిత‌ల పెద్ద కుమారై శివాని..ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పోటీలకు సంబంధించి నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చానని చెప్పింది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాలు కావాలని కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న మహిళలకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అందాల పోటీల్లో పోటీ పడుతున్న శివానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement