Monday, April 29, 2024

Gaddar: గద్దర్ కొత్త పార్టీ.. రిజిస్ట్రేషన్‌ కోసం ఢిల్లీలో మకాం

ప్రజాయుద్ధనౌక గద్దర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు గద్దర్. అలాగే రేపు ఎన్నికల కమిషన్‌తో గద్దర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని పెట్టేందుకు గద్దర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందువల్ల ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని రిజిస్ట్రేషన్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement