Friday, May 3, 2024

Breaking: ఛత్తీస్ గఢ్ లో కాల్పుల మోత.. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్

ఛత్తీస్ గఢ్ లోని భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉసూరు బ్లాక్‌లోని తిమ్మాపూర్‌కు ఆనుకుని ఉన్న పుట్కేల్ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నాయి. సిఆర్‌పిఎఫ్ 168 బెటాలియన్, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. మొత్తం వ్యవహారం బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జవాన్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత మంది జవాన్లు గాయపడ్డారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. బీజాపూర్ ఎస్పీ కమ్లోచన్ కశ్యప్ ఈ సమాచారం ఇచ్చారు. CRPF అసిస్టెంట్ కమాండెంట్ S.B. టిర్కీ మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement