Friday, May 17, 2024

కూలిన మిగ్-21 చాపర్.. ఇద్దరు మృతి

రాజస్థాన్‎లో ఘోర‌ ప్రమాదం జరిగింది. హనుమాన్ గఢ్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ అయిన మిగ్-21 చాపర్ కుప్పకూలింది. సూరత్ గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్ కొద్ది సమయంలోనే కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే చాపర్ ఓ ఇంటిపై కూలడంతో ఇంట్లోని ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి సహాయక చర్యలు చేప‌ట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement