Tuesday, May 7, 2024

Breaking: ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగింది. ఏప్రిల్ 30న బోర్డు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికల తేదీలను రక్షణ శాఖ ఖరారు చేసింది. 2021 ఫిబ్రవరి 10వ తేదీతో బోర్డు పాలక మండలి గడువు ముగిసింది. గడువు ముగిసిన ఏడాది తర్వాత నామినేటేడ్ సభ్యుల ద్వారా పాలన కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement