Friday, May 17, 2024

Breaking : ఏపీకి పోల‌వ‌రం జీవ‌నాడి – నిర్వాసితుల‌కు ప‌రిహారం పెంచాం – సీఎం జ‌గ‌న్

తూర్పుగోదావ‌రి జిల్లా ఇందుకూరులో కేంద్ర మంత్రి షెకావత్ , సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు పోల‌వ‌రం జీవ‌నాడి అన్నారు. నిర్వాసితుల‌కు ప‌రిహారం పెంచామ‌ని తెలిపారు. నిర్వాసితుల‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement