Friday, May 17, 2024

Breaking : ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ కి త‌ప్పిన ముప్పు – ట్రైన్ నుంచి విడిపోయిన మూడు బోగీలు

ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ కి పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. బోగీల నుంచి విడిపోయి కి.మీ ముందుకు వెళ్లాయి ఇంజిన్ లు. దాంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కి గుర‌య్యారు. కాగా బోగీల‌ను అటాచ్ చేశారు రైల్వే సిబ్బంది. దాంతో తిరిగి ట్రైన్ బ‌య‌లు దేరింది. పెను ప్ర‌మాదం త‌ప్ప‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఖ‌ర‌గ్ పూర్ వ‌ద్ద రైలు నుంచి విడిపోయాయి బోగీలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement