Saturday, May 18, 2024

Breaking : బైక్ ని ఢీ కొన్న స్కూల్ బ‌స్సు – ముగ్గురు చిన్నారులు మృతి

విజ‌య‌న‌గ‌రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్రైవేట్ స్కూల్ బ‌స్సు బైక్ ను ఢీకొంది. బైక్ పై ఉన్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement