Friday, May 17, 2024

Breaking : పోలీస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి – న‌లుగురు జ‌వాన్ల‌కి గాయాలు-ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

ఛ‌త్తీస్ గ‌ఢ్ ద‌ర్బా పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు జ‌వాన్ల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్ద‌రు జ‌వాన్ల ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను రాయ‌పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బీజాపూర్ జిల్లా కుట్రు పీఎస్ ప‌రిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement