Wednesday, May 15, 2024

Mumbai: ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ

మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, ప్రవీణ్ దారేకర్, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ ను ఫడ్నవీస్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఫడ్నవీస్ కోరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement