Tuesday, May 14, 2024

60th Match : రాజ‌స్థాన్ టార్గెట్ 172 ప‌రుగులు

జైపూర్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య 60వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ చేప‌ట్టింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆర్సీబీ జ‌ట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ డుప్లెసిస్ 55 ప‌రుగులు చేయ‌గా, గ్లెన్ మ్యాక్స్ వెల్ 54 ప‌రుగులు, రావత్ 25 పరుగులు విరాట్ కోహ్లీ 18 ప‌రుగులు చేశారు. రాజస్థాన్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 20 ఓవర్లలో 172 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement