Friday, May 17, 2024

Breaking: భద్రాద్రి కొత్తగూడెంలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మవోయిస్టులు మృతి

తెలంగాణలో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఉన్న కుంట-చర్ల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి నుంచి ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్, అటు మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement