Sunday, April 28, 2024

SA vs IND: 153 ప‌రుగుల‌కు భార‌త్ ఆలౌట్.. 98 ప‌రుగుల ఆధిక్యంలో భార‌త్

కేప్‌ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు జరుగుతోంది. ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన‌ ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 55 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ జ‌ట్టు 153 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో మొద‌టి ఇన్నింగ్స్ లో భార‌త్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 98 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

భారత్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ 46 పరుగులు, రోహిత్ శర్మ 39 పరుగులు, శుభమాన్ గిల్ 36 పరుగులు చేశారు. ఆతర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు చెప్పుకోదగ్గర స్కోరు చేయలేకపోయారు. దీంతో భారత్ జట్టు 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement