Friday, May 10, 2024

Ind vs Eng, 4th Test : లంచ్ బ్రేక్… ఇంగ్లండ్ స్కోర్ 112/5

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. బౌలర్ ఆకాశ్ దీప్ తొలి సెషన్ లో మూడు వికెట్లు తీసుకుని శుభారంభం అందించాడు. 

నాలుగో టెస్టులో భారత్ కు మంచి శుభారంభం దొరికింది. తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. తాజాగా బెయిర్ స్టో (38) పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత బెన్ స్టోక్స్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 112 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement