Sunday, April 28, 2024

IND vs ENG, 4th Test : భారత్ 100 పరుగులకు మూడు వికెట్లు డౌన్…

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. అయితే ఇవాళ భారత్ జట్టు 100 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి ఔట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 55 పరుగులు చేసి ఔటయ్యాడు.

అలాగే మూడో వికెట్ రజత్ పటిదార్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 92 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement