Friday, May 3, 2024

Ind vs Eng, 2nd Test : జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీ చేసి ఔట్.. భారత్ స్కోరు 383/8

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు ఆటలో యశస్వి జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. బషీర్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇది జైశ్వాల్‌కు కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ. జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీలో 18 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. అయితే 209 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు. అప్ప‌టికి భార‌త్ జ‌ట్టు 8వికెట్లు కోల్పోయి 383 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వ‌త జ‌స్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాద‌వ్ లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement