కొలంబోలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లోని నాల్గవ మ్యాచ్ లో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత జట్టు 170 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ 33 పరుగులు చేసి హసలంక బౌలింగ్ లో వెల్లలాగే కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement