Saturday, September 21, 2024

నేడు ఎమ్మెల్యే బాల‌కృష్ణ మౌన‌దీక్ష‌

హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌ నేడు హిందూపురంలో పర్యటించనున్నారు. ఇటీవ‌లే ప్ర‌క‌టించిన జిల్లాల్లో భాగంగా హిందూపురంను కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బాలకృష్ణ ఈరోజు మౌనదీక్ష చేపట్టనున్నారు. సత్యసాయి జిల్లాగా పేరు పెట్టి పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసిందని, దీంతో హిందూపురంలో గత వారం రోజుల నుంచి అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి. హిందూపురం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిందని, దానినే జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం మౌనదీక్షలో బాలకృష్ణ పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement