Thursday, May 2, 2024

నరేంద్ర మోదీ కేబినెట్‌లో కొత్తగా 43 మంది మంత్రులు

ఎన్డీయే-2 హయాంలో తొలిసారిగా కేంద్ర కేబినెట్ పూర్తిగా ప్రక్షాళన అవుతోంది. ఈ నేపథ్యంలో 43 మందికి కొత్త మంత్రి వర్గంలో చోటు లేదా మంత్రిగా ప్రమోషన్లు ఇచ్చారు. కేంద్ర కేబినెట్‌లో ఆరుగురికి ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ లభించిన వారిలో జి.కిషన్‌రెడ్డి, అనురాగ్ సింగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, కిరణ్ రిజిజు, హర్‌దీప్ సింగ్ పూరి, మానుష్ మాందవ్య ఉన్నారు.

1.నారాయణ్ రాణే, 2. సర్బానంద సోనోవాల్, 3. వీరేంద్ర కుమార్, 4. జ్యోతిరాదిత్య సింధియా, 5. రామచంద్ర ప్రసాద్ సింగ్, 6. అశ్వని వైష్ణవ్, 7. పశుపతి కుమార్ పరాస, 8. కిరణ్ రిజిజు, 9. రాజ్ కుమార్ సింగ్, 10. హర్దీప్ సింగ్ పూరి, 11. మన్‌సుఖ్ మాండవీయ, 12. భూపేందర్ యాదవ్, 13. పురుషోత్తం రుపాల, 14. కిషన్ రెడ్డి, 15. అనురాగ్ సింగ్ ఠాకూర్, 16. పంకజ్ చౌదరి, 17. అనుప్రియ పటేల్, 18. సత్యపాల్ సింగ్ భగేల్, 19. రాజీవ్ చంద్రశేఖర్, 20. శోభ కరందాల్జే, 21. భానుప్రతాప్ సింగ్ వర్మ, 22. దర్శన్ విక్రమ్, 23. మీనాక్షి లేఖి, 24. అన్నపూర్ణ దేవి, 25. నారాయణ స్వామి, 26. కుశాల్ కిషోర్, 27. అజయ్ భట్, 28. B.L వర్మ, 29. అజయ్ కుమార్, 30. చౌహాన్ దేవ్‌సిన్హ్, 31. భగవంత్ ఖూబ, 32. కపిల్ మోరేశ్వర్ పాటిల్, 33. ప్రతిమ భౌమక్, 34. సుభాష్ సర్కార్, 35. భగవత్ కిషన్‌రావ్ కర్ణాడ్, 36. రాజ్‌కుమార్ రంజన్ సింగ్, 37. భారతి ప్రవీణ్ పవార్, 38. బిశ్వేశ్వర్ తుడు, 39. శంతనూ ఠాకూర్, 40. మంజపార మహేంద్రభాయ్, 41. జాన్ బిర్లా, 42. L మురుగన్, 43. నితీశ్ ప్రామాణిక్

Advertisement

తాజా వార్తలు

Advertisement