Wednesday, May 1, 2024

Breaking | లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది ప్రయాణికులు మృతి

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లోయలోకి బస్సు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 17 మంది స్పాట్​లోనే చనిపోయారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement