Monday, April 29, 2024

Shirdi – సాయినాధునికి బంగారు కిరీటం విరాళ‌మిచ్చిన బెంగుళూరు భ‌క్తులు..

షిరిడి (ప్రభ న్యూస్) బెంగళూరు చెందిన సాయి భ‌క్తులు షిర్డీ సాయినాధునికి అపురూప కానుక‌ను అందించారు. డా.దన్సూర్, రాజారామ్ కోటలు శ్రీ సాయిబాబా సంస్థాన్ కు రూ.29 లక్షల 04 వేల 982 విలువైన 504.600 గ్రాముల బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. అనంత‌రం సాయి బాబాను ద‌ర్శించుకున్నారు.. స్వామివారికి అపురూప కానుక‌లు అందించిన ఈ భ‌క్తుల‌ను శ్రీ సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి తుకారాం హుల్వాలే దుశ్శాలువ క‌ప్పి స‌త్కారించారు.. అనంత‌రం వారికి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement