Friday, May 3, 2024

219పరుగుల వద్ద ఏడో వికెట్ డౌన్.. నూరుల్ (6) ఔట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు 219 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ నూరుల్ హసన్ 6 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement