Monday, April 29, 2024

TS | చిలకల గుట్ట నుండి కదిలిన సమ్మక్క.. ఎస్పీ ఫైరింగ్ తో ఆగమనం ప్రారంభం

రెండేళ్లకొకసారి జరిగే మేడారం మహా జాతరకు బుధవారం సారలమ్మ గద్దెకు చేరుకోగా.. ఇవ్వాల చిలకల గట్ట నుంచి సమ్మక్క ఆగమనం ప్రారంభమైంది. ముందుగా పూజారులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చిలుకల గుట్ట దగ్గర సమ్మక్కకు పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మూడు రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెకు చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement