Saturday, May 18, 2024

Road Accident -మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది..ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గ్వాలియర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ప్రయాణికుల బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారని, మరో ఏడుగురు గాయపడ్డారని మోరీనా జిల్లా ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ చెప్పారు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించామని ఎస్పీ చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement